CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభిమాన నాయుకుడుకి చిత్రపటం అందచేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమాని జక్కుల రాంబాబు

Share it:

 



 మన్యంటీవీ, అశ్వారావుపేట: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో పొంగులేటి శ్రీన్నన ఛాయాచిత్రాని బహూకరించిన అశ్వారావుపేట పిఎస్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు పొంగులేటి అభిమాని జక్కుల రాంబాబు. తన ఆత్మీయ అభిమాని జక్కుల రాంబాబుని చూసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్న పొంగులేటి శ్రీనన్నా. మరియు తన ఛాయా చిత్ర పఠాన్ని చూసి ముగ్ధుడైన పొంగులేటి శ్రీనన్నా. పీఎస్ఆర్ ట్రస్ట్ ధ్యారా చేస్తున్న పలు సేవాకార్యక్రమాలను చూసి అభినందిచిన పొంగులేటి. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా రాజకీయనాయకురాలు బాణోత్ పద్మావతి, ఖమ్మం పీఎస్ఆర్ యూత్ నాయకులు దుంపలు రవికుమార్, ఉదయ్ రాఘవేందర్ , ఇబ్రహీం ఖాన్, రమేష్ మరియు ప్రసాద్, తాళ్లూరి రాము, పట్టికుంట్టి సైదులు గౌడ్, కనుగంటి రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: