మాన్యం టివి దుమ్ముగూడెం:
మండలంలోని నిన్న సాయంత్రం 5:00.గంటల సమయములో యం.రవి కుమార్ , సబ్ ఇన్స్పెక్టర్ 0అఫ్ పోలీస్, మరియు స్టేషన్ సిబ్బంది మరియు సి ఆర్ పి ఎఫ్ సిబ్బంది తో కలిసి అంజ్జుబాక క్రాస్ రోడ్ వద్ద వాహమనులు తనిఖీ చేయుచుండగా, AP 37 AK 1359 నంబరు ఇనోవాలో నగుగురు వ్యక్తులు వస్తు పోలీస్ వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా, పోలీస్ వారు వారిని వెంబడించి పట్టుకొని ఇనోవాలో తానిఖి చేయగా చేయగా, అట్టి ఇనోవాలో ఆరు సంచులు కలవు అట్టి సంచులు పరిశిలించి చూడగా (200) చిన్న పాక్స్ కలవు, ఇనోవాలో వున్న నలుగురు వ్యక్తులను విచారించగా వారి పేర్లు (01). MD అష్ఫాక్ తండ్రి తాహెర్, 34సం’; ముస్లిం, కారు డ్రైవర్, బలగుడ కాలనీ చంద్రయనగుట్ట, హైదరాబాద్, (02). మహమద్ ఇమ్రాన్, తనది హకీమ్, (03). సయాద్ నావిద్, తండ్రి రజాక్, (04). మహమద్ అవాయిజ్, తండ్రి, గౌస్ మయిద్దిన్, అని చేపినారు విరు నగుగురు ప్రబుత్వంచే నిసేదించబడిన గంజాయిని అక్రమంగా తరలించడం మరియు అమ్మడం నేరం అని తెలిసి కూడా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో ఆంద్ర ఒడిస సరిహద్దులో గంజాయి ఎక్కువగా అముతుంటారని తెలుసుకొని విరు నలుగురు కలిసి గంజాయిని తీసుకొని భద్రాచలం మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోయి గంజాయిని ఎక్కువ రేటుకు అమ్ముకుంటామని చెప్పగా చెప్పగా వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 421 కేజీల గంజాయి మరియు AP 37 AK 1359 నంబరు గల ఇనోవాను మరియు స్వాధీనం పరుచుకొని ఈ నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేయడం జరిగింది..
Post A Comment: