మన్యం టీవీ కరకగూడెం: గత 14 నేలలుగా కరకగూడెం మండల ఎంపీఓగా భాద్యతలు స్వీకరించిన సునీల్ చర్మ నేడు బదిలీ పై బూర్గంపాడు మండలని వెళ్లడం జరిగింది.గత 14 నేలలుగా అయన కరకగూడెం మండలంలోని అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయడంలో ఆయన విశేష కృషి చెయ్యడం జరిగింది.ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుకు కృషి చేశారు. వివాదరహితుడిగా ,సహచర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుండి మన్ననలు పొందారు.
Navigation
Post A Comment: