మన్యం టీవీ ,వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామాలలో బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమనిసర్పంచ్ పూసం నరేష్ అన్నారు. వాజేడు మండలం ప్రగళ్ల పల్లి గ్రామంలో బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ప్రజలకు నీరు అవసరం ఉన్న ప్రతి గ్రామంలో బోర్లు వేయించి హ్యాండ్ పంపులు బిగించి గ్రామస్తుల దాహార్తిని తీరుస్తున్నారు. బాలవికాస సంస్థ గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పూసం నరేష్ ప్రజలకు సూచించారు.
Post A Comment: