👉షర్మిల సభలో పాల్గొన్న అశ్వారావు పేట నియోజకవర్గం గిరిజన నాయకులు సోయం వీరభద్రం
మన్యం టీవీ, అశ్వారావుపేట:
భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గం లింగాల గ్రామంలో తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గిరిజన పోడుభూముల సమస్యపై గిరిజన సోదర సోదరిమణుల తో షర్మిలమ్మ ముచ్చటించారు.ఈ పోడు భూముల ముఖాముఖి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో కన్వీనర్, అశ్వారావు పేట నియోజకవర్గం గిరిజన నాయకులు సోయం వీరభద్రం పాల్గొని గిరిజనుల సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తుంది మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గిరిజనులకు ఏ విధంగా అయితే పోడు భూములకు పట్టాలు ఇచ్చారు అదేవిధంగా తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే మనం సాగుచేసే పోడు భూములకు కు కచ్చితంగా పట్టాలు వస్తాయని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో పూసం రాంబాబు కేసర్ వీరస్వామి చాప జోగారావు తదితర పాల్గొని సంఘీభావం తెలిపారు.
Post A Comment: