మన్యం టీవీ దుమ్ముగూడెం ఆగస్టు 8 : దుమ్ముగూడెం మండలం లో మహిళా సంఘం పదకొండవ మండల మహాసభ అ జరిగింది నూతన కమిటీ 23 మంది తో ఎన్నుకోవడం జరిగింది మహిళా సంఘం మండల అధ్యక్షులుగా సో యం సుశీల ప్రధాన కార్యదర్శిగా సరియం రాజమ్మను సభ్యులందరూ రూ నూతన అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరు మాట్లాడుతూ మండలంలో మహిళా హక్కుల కోసం భవిష్యత్తు పోరాటం చేపడతామని వారన్నారు .ఈ గ్రూపులో తీసుకొని లోను వెంటనే మాఫీ చేయాలి కేంద్రంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి ఒంటరి మహిళలు పెన్షన్ లు ఇవ్వాలి ఆరోగ్య రంగానికి నిధులు పెంచి ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరచాలి .కోవిడ్ నియంత్రణలో ముందువరుసలో ఉండి పనిచేస్తున్న మహిళా సిబ్బందికి రూ 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనం కనకదుర్గ, మీడియం జయ ,కల్లూరు దేవి, మాజీ వైస్ ఎంపీపీ నాగమణి ,వర్ష సుశీల, పార్వతి, కొమరం రాదా, సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: