👉 వేడుకల్లో పాల్గొన్న ఆదివాసీ పెద్దలు
మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి(ఆగస్టు 09)::భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం,వడ్లగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ కుంజా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఆవిష్కరించిన దమ్మపేట ఎంపీపీ సోయం ప్రసాద్.అలాగే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు , ఎటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్సం రామారావు, టిఆర్ఎస్ పార్టీ దమ్మపేట మండల సెక్రటరీ నూనె శ్రీను, తోతా నాగమణి, మాజీ సర్పంచ్ సున్నం జయమ్మ , ఆదివాసీ నాయకులు కొర్స వెంకటేష్ , వల్లెపు నాగేశ్వరరావు, కుంజా వీరస్వామి, వీసం శ్రీను, సున్నం రామారావు,కుంజా శశి కుమార్,మొగిలి శేషు, తదితర గిరిజనులు పాల్గొన్నారు.
Post A Comment: