మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ,దమ్మపేట మండలం,దిబ్బగుడెం గ్రామం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు వారి వెంట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,ఆత్మ కమిటీ ఛైర్మన్ కె.వి,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,దమ్మపేట ఉప సర్పంచ్ ధారా యుగుందర్,పార్టీ రైతు సంఘం మండల అధ్యక్షులు అంకత ఉమమహేశ్వరావు,ఎంపీటీసీ ,సర్పంచ్,SC సెల్ అధ్యక్షులు రావూరి వీరయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment: