మన్యం టీవీ మణుగూరు:
శ్రావణ శుక్రవారం,వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని అని దేవుళ్లను ప్రార్థించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ పండుగను జరుపుకోవాలని సూచించారు.
Post A Comment: