పినపాక నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్
మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు గంగపూరి చంద్రశేఖర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి పాల్పడటంతో విషయం తెలుసుకొని ప్రభుత్వ విప్ & ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు హుటాహుటిగా బయలుదేరి, భద్రాచలం నికిత హాస్పిటల్ డాక్టర్ తెల్లం వెంకట్రావు గారితో మాట్లాడి హాస్పిటల్ లో జాయిన్ చేయించి,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించిన టిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ యువజన విభాగం నాయకులు గుర్రం స్రుజన్, నజీర్ షోను,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: