మన్యంటీవీ, అశ్వారావుపేట:
అశ్వారావుపేట మండలం మేజర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం సర్పంచ్ అట్టం రమ్య ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా పంచాయితీలో దళిత వాడ సర్వే, పలు వీధులలో చెత్తనీ డంపింగ్ యార్డ్ కి తరలించి, నీళ్లు నిల్వ ఉన్న ప్రదేశం లో ఆయిల్ బాల్స్ చేయించారు. ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మరియు పంచాయితీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: