*కారు ద్విచక్ర ,వాహనం ఢీ
*ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు
మన్యం మనుగడ, అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట శివారులో కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో యువకులు తీవ్ర గాయాలపాలైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు ఆదిశంకర వాహనంపై ముగ్గురు యువకులు మణుగూరు వైపు వైపు వస్తున్న క్రమంలో కొత్తగూడెం వెళ్తున్న ఒక కారు బలంగా ఢీ కొట్టడంతో వారు తీవ్ర గాయాలపాలయ్యారు అశ్వాపురం పోలీసులు 108 ద్వారా క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Post A Comment: