మాన్యం టివి దుమ్ముగూడెం ఆగస్ట్ 06: మండల కేంద్రంలోని ఈరోజు స్థానిక పోలీస్స్టేషన్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఐ నాలగట్ల వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంకర్త తెలంగాణ సాధనలో జీవితాన్ని అర్పించిన మహాపురుషుడు కొత్తపల్లి జయశంకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ రవికుమార్ ,ఏ ఎస్ ఐ సత్యనారాయణ ,హెడ్ కానిస్టేబుల్ సురేష్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు
Navigation
Post A Comment: