గుండాల ఆగస్టు 20 (మన్యం మనుగడ) మండల కేంద్రంలోని రామాలయంలో భక్తిశ్రద్ధలతో మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రతం ఆచరించటం ఆనవాయితీగా వస్తుంది. రామాలయంలోని అయ్యగారు సనత్ వరలక్ష్మీ వ్రతాన్ని గుడికి వచ్చిన మహిళల తో ఆచరింప చేసి ప్రసాదాలను అందజేశారు
Post A Comment: