మన్యం టీవీ దుమ్ముగూడెం ఆగస్టు 4: ఈరోజు దుమ్ముగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయిన మిలీషియా సభ్యులు వీరిలో మడకం మారయ్య s/o విజయ్య అనే వ్యక్తి సుమారు 30 సంవత్సరాల క్రితం చత్తీస్ఘడ్ రాష్ట్రం నుండి ములకలపల్లి గ్రామం కు వలస వచ్చే చేసుకుంటూ చిన్నతనం నుండి ఉంటూ పార్టీ వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న పార్టీ పై ఇష్టంతో తన రెండో కుమార్తె రజిత మావోయిస్టు పార్టీ కి పంపించడం జరిగింది ఆమె ఇప్పుడు చర్ల కన్వీనర్గా కమాండర్ గా గా పనిచేస్తుంది కానీ ఇప్పుడు గ్రామస్తులు నుండి సరుకులు డబ్బులు వసూలు చేయాలని విధించడం జరిగింది అందువల్ల ఈ రోజు అదేవిధంగా తన కూతురిని కూడా బయటికి వచ్చి ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుకుంటున్నాడు అదే గ్రామానికి చెందిన మడకం మారయ్య మిలిషియా లొంగిపోవాలని చెప్పగా వెళ్లడం జరిగింది కానీ అక్కడ మా పార్టీ వాళ్ళు పెట్టే బాధలు పడలేక వాళ్ళు చేసే పనులు చేయలేక ఈరోజు గ్రామానికి వచ్చి గ్రామ పెద్దలు కలిసి మారయ్య దగ్గర ఉండి స్థానిక పోలీస్స్టేషన్ తీసుకెళ్లి పోవడం జరిగింది .. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసులు లో0గిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అని చెప్పారు సభ్యులకు తక్షణ సాయంగా పది వేల రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు ఎస్ ఐ రవి కుమార్ సిఆర్పిఎఫ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు..
Navigation
Post A Comment: