మన్యం మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగాల ఉమా, యాదాల వెంకన్న, వీర బోయిన వెంకటేశ్వర్లు, చల్లా రాంబాబు, మానికల రాంబాబు, పానుగంటి రాఘవులు, భారత రాంబాబు, ప్రజా ప్రతినిధులు జెడ్పిటిసి భారత లావణ్య, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: