CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా గోపాలపురం లో జెండా ఆవిష్కరణ జరిగింది.

Share it:

 



 మన్యం టీవీ,దమ్మపేట :

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బద్రాద్రికొతగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని గోపాలపురం గ్రామము లో ఆదివాసీనాయకపోడు జిల్లా కోశాధికారి పాశం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రావుల శీను ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఉన్న గిరిజన జాతుల యొక్క సంస్క్రుతి, సాంప్రదాయాలకు,భాష,యాసలు,హక్కులు  మరియు ఉనికికే భవిష్యత్తులో భంగం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించి ప్రతి సంవత్సరము,అంగస్టు:9 వ, తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించి నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  కొయల అచ్యుత రావు,కాశీ వెంకటేశ్వరరావు,గడం వెంకటేశ్వర్లు, బత్తుల సాయి,గొలమందల రామ్మోహన్ రావు,రావులరామకృష్ణ,పాశం వరప్రసాద్ మొదలగు కులపెదలు పాల్గొని విజయవంతం చేసినారు.

Share it:

Post A Comment: