CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అవకతవకలు జరిగినవి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి-మన్య సీమ పరి రక్షణ సమితి రాష్ట్ర శాఖ ఖండన.

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ 

లో ఎలాంటి అవకతవకలు 

జరగలేదు.సబ్ రిజిస్టార్ మహమ్మద్ తస్లీమా అనే పత్రిక శీర్షిక మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ములుగు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అవకతవకలు బాగా జరిగినవి జరుగుతున్నవి మా వద్ద ఆధారాలు ఉన్నాయిఅని ఈసందర్బంగా గొప్ప వీరయ్య తెలియజేసారు.గొప్ప వీరయ్య మేము నక్షలైట్లం అని బెదిరించినప్పుడు వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి కానీ సబ్ రిజిస్టార్ తస్లీమా అవినీతిని బయట పెట్టినప్పుడు మాత్రమే నక్సలైట్ల నెపము మోపడం లోని అంతర్యం ఏమిటి అని గొప్ప వీరయ్య ప్రశ్నించారు.తస్లీమా మహమ్మద్ సబ్ రిజిస్టర్ ములుగు నాన్ ట్రైబల్ గోత్తి కోయల గూడెంలలో బి సి ,ఓ సి, గొత్తి కోయల గూడెలలో రహస్యముగా మీటింగు ఎందుకు పెట్టినది,ఆమె నక్సలైట్ల స్థావరాలైన గొత్తి కోయల గూడెoలో మీటింగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టే ఆమె నక్సలైటు. రాష్ట్ర ప్రభుత్వము గుర్తించిన నక్సలైట్ల స్థావరాలలో తన సిబ్బందితో మీటింగ్ ఎందుకు పెట్టినది.గొప్ప వీరయ్య నక్సలైట్ కాదు ప్రజలను గొప్ప వీరయ్య తప్పుదోవ పాటించవలసిన అవసరం లేదు నిరాధారమైన ఆరోపణలు అనేది కాదు. ఆధారమైన రికార్డులు మా వద్ద ఉన్నవి గొప్ప వీరయ్య కు లంచాలు తీసుకునే అవగాహన లేదు. తస్లీమా సబ్ రిజిస్టర్ లంచాలు తీసుకునే అవగాహన కలిగి ఉంది.తస్లీమా సర్వే నెంబర్ 107 /1 లో 0-20 గుంటల ప్రభుత్వ భూమిని 24/02/2020 రోజున సమయం 11,18,09 గంటలకు రిజిస్ట్రేషన్ చేసింది మంగపేట తాసిల్దారు గారు నుండి మంగపేట ఎస్ఐ గారికి 15/062021 రోజున వ్రాసిన లెటర్ లో రిజిస్ట్రేషన్ జరిగింది అన్నారు *గొప్ప వీరయ్య మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు.*

Share it:

Post A Comment: