CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరేపలాడిన మువ్వన్నెల జెండా.

Share it:

 


                మన్యం టివి: ములకలపల్లి మండలం;  75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మండల ప్రభుత్వ కార్యాలయాల్లో.ఎమ్మార్వో, ఎండిఓ, ఏ.వో,కార్యాలయంలో ఎంపిపి మట్ల నాగమణి, జెడ్పిటిసి సున్నం నాగమణి,తహల్సిధర్ వీరభద్రం,ఎంఇఓ శ్రీరామ్ మూర్తి,ఎంపిటిసిలు సహచరులు పాల్గొన్నారు,మరియు ములకలపల్లి గిరిజన సహకార సంస్థ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ లో మ్యానేజర్ పోడియం ప్రేమ్, సిబ్బంది తో కలిసి జెండా ఎగురవేశారు.మరియు మండలంలోని శ్రీ సరస్వతి అవశ విద్యాలయం లోని ప్రదనోపాధ్యాయుల  కుంజ జగాన్నాథం మరియు పాఠశాల సిబ్బంది,కమిటీ సభ్యులు గాడి తిరుపతిరెడ్డి,కసాని శ్రీనివాస్,టిడిపి మండల అధ్యక్షులు తేళ్ల చెన్నయ్య,జెడ్పిటిసి సున్నం నాగమణి,ఎంపిటిసి మట్ల నాగమణి,బండి కొమురయ్య,శెనగపటి మెహరమని ,సీతారాములు,కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెటేటి నర్సింహారావు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: