గుండాల ఆగస్టు 11 (మన్యం మనుగడ) ఫారెస్ట్ అధికారుల తీరు మారాలని గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని డిమాండ్ చేశారు. అన్నపురెడ్డి పెళ్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన భాగం వెంకటేశ్వర్లు రైతును అధికారులు కొట్టి చంపడం దారుణమన్నారు. దళిత గిరిజనుల కోసం ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అంటుంటే ఫారెస్ట్ అధికారులు హరితహారం పేరుతో హత్యాకాండను ప్రారంభించారని అన్నారు. తక్షణమే రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు
Post A Comment: