మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండల తెరాస నాయకులు వాస్తవ్యులు వేములపల్లి కృష్ణార్జురావు,రమేష్ మాతృమూర్తి హైమావతి ఈ రోజు ఉదయం అకాల మరణం చెందినారు కాగా ఎంపీ నామా నాగేశ్వరరావు వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ ఎమెల్యే పాయం వెంకటేశ్వర్లు,జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య,ఎంపీపీ ముత్తినేని సుజాత,తెరాస మండల అధ్యక్షులు కోడి అమరేందర్, జెడ్ పి టి సి సూదిరెడ్డి సులక్షణ,బూర్గంపహాడ్ జట్పీటీషీ కామిరెడ్డి శ్రీలత,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్, సిపిఐ రాష్ట్ర నాయకులు బొల్లోజు ఆయోద్యా చారి,అశ్వాపురం ఉపసర్పంచ్ భూక్యా చందులాల్,తెరాస మండల నాయకులు ముత్తినేని వాసు,ఓరుగంటి రమేష్,బాణోత్ సదర్లాల్,కందుల క్రిష్ణార్జునరావు,వలబోజు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: