మన్యంటీవీ, అశ్వారావుపేట: తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి చేపట్టిన దళిత-గిరిజన దండోరా సభకు మద్దత్తుగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట మండలం లో నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరంపల్లి చెన్నారావు ఆధ్వర్యంలో లో అశ్వారావుపేట చౌరస్తా లో దళిత-గిరిజన సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఎస్కె ఆఫీజ్, ఎస్సీ, ఎస్టీ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్, యూత్ కాంగ్రెస్ నాయకులు కుంజా వెంకట్, చీడీపీ భాను, పాలకుర్తి రవి, కోడి రమేష్, కేపీ షఫీ,, ఎస్కె అన్వర్, వార్డు మెంబర్ ఉదయ్ కుమార్, ఎస్కె అసిఫ్, రాంబాబు, శ్రీనివాస్, బద్దె చిట్టెయ్య, మూలగిరి మోహన్ రావు, సున్నం నాగేష్, పూనెం బుల్లాబ్బాయి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొగల్లపు చిన్నకేశ్వరావు, పెటేటి నరసింహరావు, జేష్ఠ సత్యనారాయణ, తుమ్మ రాంబాబు, వాసం శ్రీను, ఎస్కె పాషా, ఎంపీటీసీ తిరుమల సత్యవరపు, సంగా ప్రసాద్, బూసి పాండు, బండారి మహేష్, సత్యం రామకృష్ణ, నల్లపు జగన్,వెంకన్న బాబు పాల్గొన్నారు.
Post A Comment: