మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజక వర్గ ప్రతినిధి(ఆగస్టు 07):: కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షులు కోరంపల్లి చెన్నారావు. న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) కార్యాలయ హెడ్ కోటర్స్ లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసిసి)మెంబర్ అండ్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్-మాణిక్యం ఠాకూర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టిపిసిసి) అధ్యక్షులు-ఏనుమల రేవంత్ రెడ్డి, ఎంపీ-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టిపిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లను కలిసి అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి వివరించి, ఆగస్టు 9వ తేదీన ఇంద్రవెల్లి లో జరగనున్న గిరిజన,దళిత దండోరా సభ గురించి చర్చించారు.
Post A Comment: