మాన్యం టివి దుమ్ముగూడెం:
మండలంలోని సింగవరం గ్రామపంచాయతీ సింగవరం గ్రామం లో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ దుమ్మగూడెం వైస్ ఎంపీపీ నూప. నాగలక్ష్మి గారు చేతుల మీదుగా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి నూప. సీతయ్య, కల్లూరు వెంకటేశ్వర్లు (ఆర్ ఐ గారు ఖమ్మం కలెక్టరేట్) సింగవరం ఆదివాసి యూత్ పాల్గొన్నారు.
Post A Comment: