మన్యం మీడియా ప్రతినిధి/ అశ్వారావుపేట నియోజకవర్గం:: గత జూలై నెలలో కురిసిన వర్షాల కారణంగా నివాసాన్ని కోల్పోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మన్యం మీడియా ప్రతినిధి చింతల చిరంజీవి మరియు వారి కుటుంబాన్ని పరామర్శించి, లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసిన సహృదయ శాలిని, రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు మన్యం మీడియా గ్రూప్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను అభినందిస్తూ స్వాతంత్ర దినోత్సవం నాడు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆదివాసి మహిళా సంఘం విభాగం నాయకురాళ్ళు పూనెం పద్మ, కాలువ శాంతి, ఈసం సుమలత, వుద్ధం లక్ష్మి, వేముల కనక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: