మన్యం టీవీ, అశ్వాపురం:వాహనదారులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలు వెంటనే చెల్లించాలని అశ్వాపురం సిఐ సట్ల రాజు అన్నారు. సీఐ సట్ల రాజు ఆధ్వర్యంలో అశ్వాపురం లో వాహనాల పై ఉన్న పెండింగ్ చలానాల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీ ఐ మాట్లాడుతూ వాహనదారులు వాహనాల పై ఉన్న పెండింగ్ చలానాలు చెల్లించకపోతే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడపవద్దన్నారు.
Navigation
Post A Comment: