మన్యం మనుగడ, కరకగూడెం:
ఈరోజు పినపాక మండలంలో వలస గుత్తి కోయ గ్రామం అయిన పిట్టతోగూలో డాక్టర్ శబరీష్ ఐపీఎస్ గారి సమక్షంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది, సందర్భంగా గిరిజనులకు దోమ తెరలు అందజేశారు, ఈ మెడికల్ క్యాంపులో సీఐ దోమల రమేష్, ఎస్ఐ టీవీఆర్ సూరి, ట్రైనీ si సతీష్ మరియు జానంపేట డాక్టర్ శృతి అండ్ వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది..
Post A Comment: