✍️కొత్త దామోదర్ గౌడ్
మన్యం మనుగడ డెస్క్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పినపాక మండలాల సరిహద్దులో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో వివిధ కారణాలచే మృతిచెందిన మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. మృతి చెందిన కుటుంబాలలో కుటుంబానికి ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా శాయశక్తులా కృషి చేస్తున్నారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబాల సభ్యులు రేగాకాంతారావు కుప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: