మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 09):: అన్నపురెడ్డిపల్లి మండలం భీమునిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ మడకం పోతమ్మ. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా కొండాయిగూడెం, భీముని గూడెం గ్రామాలలో ఆదివాసీ ఆరాధ్య నాయకుడు కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదివాసీ జెండా ను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సడియం అనిల్, సడియం వెంకట్రావు,సడియం మహేష్,సడియం వెంకట రామారావు,కుంజా క్రిష్ణ,సడియం శ్రీను,సడియం శిల్పా, మడకం వెంకటేశ్వర్లు తదితర గిరిజన చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: