మన్యం టీవీ, అశ్వాపురం:పశు సంవర్దక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం ను మండలంలో నీ గొర్రెలు, మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలి ఎంపీపీ ముత్తినేని సుజాత అన్నారు. అశ్వాపురం లో పశు వైద్యాధికారి సరస్వతి ఆధ్వర్యంలో శనివారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంకు ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Post A Comment: