మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శివాపురం గ్రామం లో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు వట్టం జనార్ధన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ పెద్ద దనసరి నరసింహారావు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వంక దేవేందర్, పేసా మొబిలేజర్ గొప్ప నవీన్, ఆదివాసి ఉద్యోగుల సంఘం నాయకులు చెరుకుల ధర్మయ్య,గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు,ఆదివాసీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: