మన్యంటీవీ, అశ్వారావుపేట:
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి మరియు జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మీ. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఫణీంద్ర, ఎంపీటీసీ భారతి ఎంపీడీఓ విద్యాధరరావు, ఎఓఆర్డి సీత రామరాజు, ఎపిఓ శ్రీనివాస్, ఈసీ రామచంద్రరావు, యూడీసీ శ్రీనివాస్, టైపిస్ట్ ప్రసాద్, రాజేశ్వరి, వెంకట్ రావు మరియు ఎంపీడీపీ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: