మన్యం టీవీ మణుగూరు:
హైదరాబాద్ ఓమినీ హాస్పిటల్ లో టైఫాడ్ జ్వరం తో బాధపడుతూ చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీటీసీల సంఘం ప్రధాన కార్యదర్శి, కూనవరం ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు ను హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.
Post A Comment: