CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

###ఉమ్మడి ఉల్వనూరు పంచాయతీలో ఆర్.ఆర్ నేత్రాలయ విజన్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది..........###

Share it:


మన్యం టీవీ పాల్వంచ:- 


వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉమ్మడి ఉల్వనూరు పంచాయతీలో ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరిగింది. సర్పంచ్ వాసం. రుద్ర,వాసం. మంగయ్య , ఉప సర్పంచ్ బర్ల.లక్ష్మణరావు సమక్షంలో 100మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు.కంటిచూపు మందగించడంలో 40 మంది పైగా ఉన్నారని ఈ పరీక్షల్లో తేలింది. వీరికి ఉచితంగా కంటికి సంబంధించిన ఆపరేషన్ లు భీమవరంలోని శ్రీకృష్ణ ఆస్పటల్ లో నిర్వహిస్తామని డాక్టర్ చెప్పినారు.ఈ ఉచిత కంటి శిబిరాన్ని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలి అని సర్పంచ్ వాసం.రుద్ర చెప్పింనారు.

Share it:

Post A Comment: