CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బహుజన సమాజ్ వాది పార్టీ మండల కమిటీ ఎన్నిక

Share it:

 



బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం

మన్యం టీవీ మంగపేట.


బహుజన సమాజవాది పార్టీ మంగపేట మండల కమిటి ని ఎన్నుకోవడం జరిగింది.బహుజన సమాజ్ వాది పార్టీ మంగపేట మండల అధ్యక్షుడు వెనుకబడిన కులాలు వర్గానికి చెందిన బండి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శిగా మంద.సతీష్ షెడ్యూల్ కులాలునుండి,,జనరల్ సెక్రటరీలుగా షేక్ నజీర్ మైనారిటీ కులాలు నుండి,రావుల శశి షెడ్యూల్ కులాలనుండి,కోలా నర్సింహ వెనుకబడినకులాలునుండి ,గగ్గుల నాగేష్ వెనుకబడిన కులాలు నుండి ,ఎట్లా రాజు వెనుక బడిన కులాలు ,ఎల్పీ ప్రణయ్, దాసరి స్వరాజ్, ఎల్పీ ఆదినారాయణ, లవ్వయ్యా ఎన్నికయ్యారు.ఈ కమిటీ ఎన్నికకు పర్యవేక్షకులుగా బి ఎస్ పి జిల్లా కోఆర్డినేటర్ మైస సతీష్,హాజరై మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బేహాన్ జీ కుమారి మాయావతి, రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ , వెనుక బడిన కులాలు ,షెడ్యూల్ కులాలు ,షెడ్యూల్ కులాలు ,మైనారిటీ, అగ్రవర్ణ పేదల ఆశాజ్యోతి డా: ప్రవీణ్ కుమార్ .ఐపీఎస్ రిటైర్డ్ మార్గంలో బహుజనులను రాజ్యాధికారం వైపు తీసుకు రావాలని తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి శనిగరపు నరేష్,జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధార్థ పూలే, జిల్లా ప్రధాన కార్యదర్శి కాడపాక రాజశేఖర్ వర్మ, జిల్లా నాయకులు కర్నే రమేష్, ఏటూరునాగారం కన్వీనర్ సూడిది మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: