మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలంలోని పెంట్లం గ్రామ పంచాయతీకి చెందిన బొగ్గం వీరభద్రం గత కొద్ది రోజుల క్రితం మృతి చెందగా వారి దశదిన కర్మ కు విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి వెంట డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు,బాణోత్ పద్మావతి, అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ సున్నం లలిత, రైతు బంధు జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, రైతు బంధు అన్నపురెడ్డిపల్లి మండలం కో కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి,పర్సా వెంకట్, మేడ మోహన్ రావు, రసూల్ తదితర నాయకులు వచ్చేసి నివాళులర్పించారు.
Post A Comment: