మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం,దమ్మపేట మండలం, తుమ్మల స్వగ్రామమైన గండుగులపల్లి గ్రామంలో,మాటూరి వారి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తున్న, మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు,గ్రామ పెద్దలు బుజ్జి బాబు,నాగప్రసాద్, మరియు అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొనినూతన వధూవరులను ఆశీర్వదించిన ఆశీర్వదించారు.
Post A Comment: