మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి(ఆగస్టు 09):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం,గొర్రెగుట్ట గ్రామంలో గిరిజన యూత్ ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షులు వాడే వీరస్వామి అధ్యక్షతన జరిగిన ఆదివాసి దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించిన టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వాడే జయ, గ్రామ పెద్దలు పండా బాబురావు, జేఏసీ కన్వీనర్ బండారు సూర్యనారాయణ,సోయం క్రీష్ణ ,సోయం రాములమ్మ , తదితర గ్రామ గిరిజనులు పాల్గొన్నారు.
Post A Comment: