మాన్యం టివి దుమ్మగూడెం:ఈరోజు దుమ్ముగూడెం గ్రామంలో ఫీవర్ సర్వే మరియు డ్రై డే అవగాహన నిర్వహించడం జరిగింది. ఇంటింటికి తిరిగి గ్రామంలో జ్వర బాధితుల వివరాలు తీసుకోవడం జరిగింది. సీజనల్ జ్వరాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. గ్రామంలోని 250 ఇండ్లను సందర్శించి నీరు నిల్వ ఉండి లార్వాతో ఉన్న నీటి పాత్రలను ఖాళీ చేయించడం జరిగింది. గ్రామంలో ఒక్క జ్వరం కేసు నమోదు కాలేదు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్, డా. బాలాజీ నాయక్, ప్రసాద రెడ్డి సెక్రటరీ, హనుమంతు సబ్ యూనిట్ ఆఫీసర్, సాగర్ హెల్త్ సూపర్వైజర్, కరుణ, వీరభద్రమ్మ , ధర్మయ్య హెల్త్ అసిస్టెంట్, ఆశ & అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: