అశ్వాపురం :సింగరేణి సంస్థ అభివృద్ధి కీ చర్యలు తీసుకోవాలని సంస్థ లో రాజకీయ జోక్యం నీవరించాలని కోరుతూ సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెండు రోజుల నిరవధిక నిరాహార దీక్ష ను రెండో రోజు సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద దీక్ష శిబిరం ను అశ్వాపురం ఏఐటీయూసీ ప్రజా సంఘాల నాయకులు సందర్శించి మద్దతూ తెలిపారు ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్ మల్లెం మోహన్ మేళాపుర సురేందర్ రెడ్డి చిలక విశ్వనాధం సర్వ కృష్ణ ఇనపల్లి పవన్ సాయి బద్దం అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: