మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ని కమలాపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్ నూతనంగా ఏర్పాటు చేపించిన సీసీ కెమెరాల ను బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ఎంపీపీ కారం. విజయకుమారి,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్,వైస్ ఎంపీపీ కె.వి.రావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,హర్షవర్ధన్, టిఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: