భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 18 (మన్యం మీడియా) బుధవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి పోస్టాఫీస్ సెంటర్ లో సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని చెప్పారు.చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పారు. డివైడర్ మధ్యలో అందమైన పూల మొక్కలు నాటాలని చెప్పారు.
Post A Comment: