మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే సీతక్క ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయినటువంటి చెక్కులను 34 మంది లబ్ధదారులకు 7 లక్షల 99 వేల రూపాయల విలువ గల చెక్కులను అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి ,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, యూత్ అధ్యక్షుడు వెంకటాపూర్ జాటోత్ గణేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటాపూర్ మైసా ప్రభాకర్,
ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,
తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: