మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం పంచాయతీ పరిధిలో గల కొండాయి గూడెం గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మండారి.సతీష్ అధ్యక్షతన జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాడీశ.సతీష్ గ్రామ పెద్దలు పండు.నరసయ్య,మండరీ.ఆదయ్య,మండారి.పుల్లయ్య,తాటి.పుల్లయ్య,మడకం.భద్రమ్మ,పారిజాతం,శ్రీను,కారం.వెంకన్న,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: