మన్యం మనుగడ, టేకులపల్లి:
కోరం కనకయ్య భద్రాద్రిజిల్లా పరిషత్ తొలి చైర్మన్ గా ఎన్నికై నేటితో రెండు వసంతాలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని తృతీయ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నేడు టేకులపల్లి గోల్యాతండా పంచాయతీ లోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యాక్రమాన్ని నిర్వహించి జడ్పీ చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన మండల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు.....
ఈకార్యక్రమంలో సర్పంచులు బోడా నిరోషా-మంగీలాల్,కోరం ఉమా-సురేందర్, మోకాళ్ళ రమాదేవి-పోశాలు, అజ్మీరా బుజ్జి-శివ,హనుమంతు,వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్,అధికారులు ఎంపీడీవో,ఎంపీఓ,మరియు తెరాసా యువజన నాయకులు ఈది గణేష్,తులసీ రామ్, చందర్ సింగ్,బాణోత్ రవి,భూక్యా సర్దార్,రావూరి సతీష్,నాగేందర్,జగదీష్,తదితరులు పాల్గొన్నారు.....
Post A Comment: