మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: ఎన్నో వందల ఏళ్ళ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం సాధించుకుని 75 వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో అన్నపురెడ్డిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎంపీపీ సున్నం లలిత చేతుల మీదుగా త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీడీవో జి రేవతి, జడ్పిటిసి భారత లావణ్య, తహశీల్దార్ భద్రకాళి, మండల ప్రజా పరిషత్ సూపర్డెంట్ శ్రీనివాస రావు, మండల ప్రజా పరిషత్ ఎల్డిసి శ్రీను, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస రావు, పర్సా వెంకటేశ్వరావు, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: