CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డెంగీ జ్వరం పట్ల ప్రజలు, వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జడ్పీటీసీ పొశం. నర్సింహారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో డెంగ్యూ జ్వరాలు పెరుగుతుండడంతో ప్రజలు, వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని జడ్పిటిసి పొశం. నర్సింహారావు తెలిపారు. అన్ని గ్రామ పంచాయితీ లలో సర్పంచ్ లు, కార్యదర్శులు గ్రామాలలో శానిటేషన్ చేపించాలని, అధికారులు,వైద్యాధికారులు గ్రామాలలో హెల్త్ క్యాంపు నిర్వహించాలని అన్నారు. డెంగ్యూ జ్వరాలు నివారణకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, అవసరమైతే ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు మంజూరు చెపిస్తామని అన్నారు.ప్రజల ఆరోగ్యం పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని,ప్రజల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు ఐన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: