మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం,బచ్చువారిగూడెం గ్రామానికి చెందిన బెజవాడ వెంకట్రావమ్మ ఇటీవలే ఖమ్మం ఆగ్రో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న కారణంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ద్వారా సిఎంఆర్ఎఫ్ ఇప్పించుటకు వాటికి సంబంధించిన పత్రాలను స్వీకరించిన అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాము, ఎంపిటిసి తిరుపతి రావు, రామినేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: