మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన పెద్ద బోయిన వేణు కు సీఎం సహాయనిధి నుండి మంజూరైన రూ.42500/విలువగల చెక్కును ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు సోమవారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అందజేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యురాలు ఎండి వలీయాబీ సలీం,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,సప్పిడి రామ నరసయ్య,ఎంపీటీసీ సభ్యురాలు కుమ్మరి స్వప్న చంద్రబాబు,గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి లోటపేటల రాజేష్,గ్రామ రైతు బంధు కోఆర్డినేటర్ దన్నపనేని కిరణ్, వార్డు సభ్యులు వార్డు సభ్యులు పెద్ద పోయిన శ్రీను,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ జాడి బొజ రావు,యాదగిరి, నాగేశ్వరరావు,మోహన్, రమణయ్య,అర్జున్,నాగమ్మ తిరుపతి,బేగ నిర్ణల,వెంకట నరసయ్య,బట్టు నరసయ్య ఈశ్వరయ్య,నరసింహారావు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: