◆◆◆పలు కుటుంబాలను పరామర్శించిన మెచ్చా నాగేశ్వరరావు◆◆◆
మన మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలంలోని కట్టుగూడెం గ్రామానికి చెందిన భాగం వెంకటేశ్వరావు ,
కొండాయిగూడెం గ్రామానికి చెందిన పద్దం నాగేశ్వరరావు, మరియు
నామవారం గ్రామానికి చెందిన బొగ్గం వీరభద్రం లు గత కొద్ది రోజుల క్రితం మృతి చెందిన విషయం అందరికీ విధితమే. అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో ఉన్న వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి, నివాళులర్పించి, నేను ఉన్న అని దర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సున్నం
లలిత ,పర్సా వెంకట్, కొత్తూరు వెంకటేశ్వరరావు, వేముల హరీష్, మందాసు ఎల్లయ్య ,
హనుమంతరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: